శ్రీచైతన్య కాలేజీలో దారుణం: సాక్ష్యాలు చెరిపేసిన సిబ్బంది అరెస్టు
శ్రీచైతన్య కాలేజీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. సాక్ష్యాలు చెరిపేసిన సిబ్బంది అరెస్టు అయిన ఘటన ఇది. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పోరంకిలోని శ్రీ చైతన్య శారదా భవన్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య కారణమైన 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పెనమలూరు పోలీస్స్టేషన్లో...

