smile smile smile smile smile smile smile smile smile smile smile

Author: admin

0

ఉడుముల గ్రెగరీ రెడ్డి గారికి ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాల నామినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి వినతి

హైదరాబాద్ లో సెయింట్ జోషఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకులు అయిన మా గురువు శ్రీ యు.జి. గ్రెగరీ రెడ్డి వారి పేరును 2022 సంవత్సరానికి పద్మా అవార్డుల నిమిత్తం మేము సగర్వంగా ప్రతిపాదిస్తున్నాము. అయిదు దశాబ్దాల కిందట శ్రీ గ్రెగరీ రెడ్డి సెయింట్ ఆంథోనీ హైస్కూల్ ని...