smile smile smile smile smile smile smile smile smile smile smile

Category: VIRAL NEWS

0

పవన్ రాజకీయ వ్యూహం మారబోతోందా..? ఆ పార్టీకి షాకివ్వబోతున్నారా..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) పై హాట్ హాట్ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయన నిర్ణయాలు, పర్యటనలపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. 2014 ఎన్నికల్లో పరోక్షంగా కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్…. 2019 ఎన్నికల్లో...

0

ఏపీ రాజకీయలపై ఆర్జీవీ ట్వీట్… నేతలకు అదిరిపోయే సలహా..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) ఎన్నడూలేనంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేత పట్టాభి కామెంట్స్ తర్వాత జరిగిన పరిణామాలతో ఇటు వైఎస్ఆర్సీపీ(YSRCP).. అటు టీడీపీ (TDP)లు ఢీ అంటే ఢీ అనే విధంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఇక రాజకీయ, సామాజిక...

0

ఉడుముల గ్రెగరీ రెడ్డి గారికి ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాల నామినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి వినతి

హైదరాబాద్ లో సెయింట్ జోషఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకులు అయిన మా గురువు శ్రీ యు.జి. గ్రెగరీ రెడ్డి వారి పేరును 2022 సంవత్సరానికి పద్మా అవార్డుల నిమిత్తం మేము సగర్వంగా ప్రతిపాదిస్తున్నాము. అయిదు దశాబ్దాల కిందట శ్రీ గ్రెగరీ రెడ్డి సెయింట్ ఆంథోనీ హైస్కూల్ ని...

అహ్మదాబాదు కార్పోరేషన్ ఒక వారధికి ముఖర్జీ పేరు పెట్టింది.[1] 0

అహ్మదాబాదు కార్పోరేషన్ ఒక వారధికి ముఖర్జీ పేరు పెట్టింది.[1]

1901, జూలై 6 న జన్మించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతలలో ముఖ్యుడు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ, హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు. హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ, జనసంఘ్‌ను...

0

జగిత్యాల.జగిత్యాల పోలీస్ స్టేషన్లో ఏసిబి దాడులు…..

30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ శివ కృష్ణ…. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గురువారం ఏసీబీ దాడులు నిర్వహించారు. జగిత్యాల పట్టణ ఎస్ఐ శివ కృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గత నెలలో నమోదైన 498 కేసు సంబంధించి అప్పటి ఎస్...

ఉస్మానియా యూనివర్సిటీ లో సురేష్ యాదవ్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా 0

ఉస్మానియా యూనివర్సిటీ లో సురేష్ యాదవ్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా

ఉస్మానియా యూనివర్సిటీ లో సురేష్ యాదవ్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా బహుజన రాజ్యం పార్టీ పూలే అంబేద్కర్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు లాలూ నాయక్ రమావత్ ఇది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యంలో జరిగేవి దాడులు కావు ప్రజాస్వామ్యంలో వర్సిటీని డెవలప్మెంట్ చేసి ఆదుకోవాలి తప్ప...

0

గంగపుత్రుల పోస్ట్ కార్డ్ ఉద్యమం

భీంగల్ తెలంగాణ ప్రభుత్వం గంగపుత్రుల పొట్ట కొట్టే విధంగా చట్టాలు అమలు చేస్తూ గంగపుత్రుల బతుకులను రోడ్డు మీదకు ఇడ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని దీనికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పోస్టు కార్డు ఉద్యమo, నిరసనలో భాగంగా భీంగల్ పట్టణంలో అంబేద్కర్...

0

ప్రణాళికాబద్ధంగా 7వ విడత హరితహారం కార్యక్రమం నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల, జూన్ 19: జిల్లాలో పల్లెల నుండి పట్టణాల వరకు చేపడుతున్న 7వ విడత హరితహారం కార్యకమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. శనివారం జగిత్యాల నుండి దర్మపురి నియోజక వర్గంలో చెపడుతున్న హరితహారం కార్యక్రమ పనుల ప్రగతిని పరిశీలించారు. మొదటగా జగిత్యాల...

0

యజ్ఞంలా పారిశుద్ద్యం కార్యక్రమాలను పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల, జూన్ 19: జిల్లాలోని రూరల్, అర్బన్ ప్రాంతాలలో పారిశుద్ద్య కార్యక్రమాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి రోజు ఒక యజ్ఞము ల పనులను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. శనివారం పారిశుద్ద్య కార్యక్రమాలు, హరితహారం పనుల నిర్వహణపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి అధికారులతో...