భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాం
భారత్ తక్కువ సమయంలోనే 100 కోట్ల టీకాల మైలు రాయిని అందుకుందని ప్రధాని మోదీ అన్నారు. రోజుకు కోటి డోస్ల టీకాలు వేయడమంటే చిన్న విషయం కాదని తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా భారత్ ఫార్మా శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు ప్రధాని మోదీ. భారత్...

