వైసీపీ పాల్తూగాళ్లు.. అంటూ ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్!
అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పాల్తూగాళ్లు అంటూ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని, నెయ్యి కల్తీ ఉదంతాన్ని...

