smile smile smile smile smile smile smile smile smile smile smile

జగిత్యాల.జగిత్యాల పోలీస్ స్టేషన్లో ఏసిబి దాడులు…..

30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ శివ కృష్ణ….

జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గురువారం ఏసీబీ దాడులు నిర్వహించారు. జగిత్యాల పట్టణ ఎస్ఐ శివ కృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గత నెలలో నమోదైన 498 కేసు సంబంధించి అప్పటి ఎస్ ఐ శంకర్ నాయక్ నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వగ అదే కేసు విషయమై ప్రస్తుత జగిత్యాల పట్టణ ఎస్ఐ శివ కృష్ణ నిందితుల నుండి 50,000 లంచం డిమాండ్ చేయడంతో సదరు నిందితులు 30,000 తీసుకొని ఏసిబిని ఆశ్రయించారు. నిందితుల వద్ద నుండి 30,000 లంచం తీసుకుంటుండగా శివ కృష్ణ ఏసీబీకి పట్టుబడ్డారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *